భారత విభజన సమయంలో మారణహోమం - ధీర సైనికా.... నీకు వందనం....
3 $type={blogger}
  1. ఈ సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఒక్క దేశ విభజన సమయంలోనే కాదు. మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆంధ్ర వాళ్ళ ఆస్తులను లూటీ చేయడమే కాక ఆంధ్ర వారిని చాలా అవమానపరిచారు.ఈ రాష్ట్ర విభజనకు నిస్సిగ్గుగా అన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మద్దతు ఇచ్చాయి.
    ఈమధ్య కాలంలో తెలంగాణా రాష్ట్రంలో బైంసాలో ఇలాగే హిందువులపై దాడి జరిగితే ఎవరూ పట్టించుకోకోకిల పోగా ఆ సంఘటనని చాలా చిన్నది చేసి ప్రభుత్వం చూపింది.
    ఈ పరిస్థితులలో హిందువులకు రక్షణ ఎవరు కల్పిస్తారు? చాలా బాధగా ఉంటుంది. మన హిందువులకూ ఆ దేవుడే రక్ష.

    ReplyDelete